దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల తులం ధర రూ. 8 వేలకు పైగా పెరిగి రూ. 1.52 లక్షల మార్కును దాటింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల ధర రూ. 1,52,350 కాగా, ఢిల్లీలో రూ. 1,52,550గా నమోదైంది. చెన్నైలో మాత్రం రూ. 1,51,640 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు రూ. 1.52 లక్షలు దాటాయి
Source: Vaartha