బీఆర్ఎస్ నేత కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సంబంధించిన టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గవర్నర్, లోకాయుక్త, కోర్టులను ఆశ్రయిస్తామని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఆరోపణలు: సీఎం సోదరుడి కంపెనీకి రూ.200 కోట్ల భూమి బహుమతి
Source: Asianet Telugu