తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఫారమ్ల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు ముగిసింది. ఇప్పటివరకు 2,64,30,494 ఫారమ్లు మాత్రమే డిజిటైజ్ కాగా, పత్రాల అసంపూర్తి సమర్పణ, వలసలు, డబుల్ ఓట్ల కారణంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న ప్రకటించనున్నారు.
తెలంగాణలో 73 లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం
Source: Asianet Telugu