ప్రభుత్వాలు మారినా మంచి పథకాలు కొనసాగించాలి: కేటీఆర్

ప్రభుత్వాలు మారినా మంచి పథకాలు కొనసాగించాలి: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీర్నపల్లిలో కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్టు వంటి మంచి పథకాలను తొలగించిందని ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను కొనసాగించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Source: Andhra Jyothy

More in Politics

Read the live feed on ZapIndies