జాన్వీ కపూర్ బాంద్రాలోని డూప్లెక్స్ను 2022 నవంబర్లో రూ.65 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఇల్లు శ్రీదేవి జ్ఞాపకాలతో నిండి ఉంది. లివింగ్ రూమ్ను శ్రీదేవి పాత అపార్ట్మెంట్ను పోలి ఉండేలా డిజైన్ చేశారు. బెడ్రూమ్లో కుటుంబ ఫోటోలు, ప్రైవేట్ గార్డెన్, అవుట్డోర్ కిచెన్ ఉన్నాయి.
శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ బాంద్రా ఇల్లు
Source: Asianet Telugu