రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) పథకం ఇకపై దేశంలోని పౌరులందరికీ అందుబాటులోకి వచ్చింది. పోస్టాఫీస్ లేదా షెడ్యూల్డ్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్లో చేరవచ్చని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తక్కువ ప్రీమియంతో రూ.10 లక్షల వరకు లైఫ్ కవర్ పొందవచ్చు.
రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ అందుబాటులోకి
Source: Vaartha