జీలకర్ర, వాము, సోంపు కలిపిన నీటిని పరగడుపున తాగడం వల్ల బరువు తగ్గడం, జీర్ణశక్తి పెరగడం, కడుపు ఉబ్బరం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు పదార్థాల్లోని బయోయాక్టివ్ సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్ల పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇవి సహాయపడతాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
జీలకర్ర, వాము, సోంపు నీరు: ఆరోగ్య ప్రయోజనాలు
Source: Asianet Telugu