పసిఫిక్ మహాసముద్రంలో సూపర్ ఎల్ నినో పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఇది నవంబర్-డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సముద్ర లోతుల్లో ఉష్ణోగ్రతలు గత రికార్డులను అధిగమించాయి. దీని ప్రభావంతో 2027 ప్రారంభంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.
సూపర్ ఎల్ నినో పీక్కు చేరుకోనుంది: శాస్త్రవేత్తల హెచ్చరిక
Source: Samayam Telugu