బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ కలిశారు. ఈ భేటీ ఆమె రాజకీయ భవిష్యత్తుపై చర్చలకు దారితీసింది. రాధన్ పండిట్ గతంలో జయలలిత మరణం, డీఎంకే విజయం వంటి అంచనాలతో ప్రసిద్ధి చెందారు.
కవితతో తమిళనాడు జ్యోతిష్యుడి భేటీ
Source: Vaartha