తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం నుంచి సోమవారం వరకు కొనసాగే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు క్యూ లైన్లు ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలు పడుతుంది. ఈ రద్దీ వచ్చే ఏడాది జనవరి వరకు కొనసాగే అవకాశం ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ జనవరి వరకు కొనసాగే అవకాశం
Source: Telugu Post