కుత్బుల్లాపూర్లో రూ.55.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కుత్బుల్లాపూర్లో రూ.55.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 292 సాయిబాబా నగర్ డివిజన్లో కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి రూ.55.50 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పెండింగ్ పనులను దశలవారీగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

Source: HMTV

More in Politics

Read the live feed on ZapIndies