అమరావతిలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ (ఎల్వీపీఈఐ) ఆధునిక క్యాంపస్ ఏర్పాటు కానుంది. తుల్లూరు మండలం అబ్బురాజుపాలెం గ్రామం సమీపంలో 12 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇది రాష్ట్రంలో అత్యాధునిక నేత్ర చికిత్స, పరిశోధన, వైద్య విద్యకు దారితీస్తుంది.
అమరావతిలో ఎల్వీ ప్రసాద్ నేత్ర ఆసుపత్రి
Source: Telugu Bulletin