యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుతో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త బ్యాంకు సమ్మె జరగనుంది. ఐదు రోజుల పనివారం, పెన్షన్ అప్డేషన్, ఖాళీ పోస్టుల భర్తీ తదితర డిమాండ్లు ఇందుకు కారణం. చెక్కుల క్లియరెన్స్, నగదు బదిలీలు, రుణ మంజూరు నిలిచిపోతాయని, ఏటీఎం, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ కొనసాగుతాయని ఎస్బీఐ స్పష్టం చేసింది.
బ్యాంకు సమ్మె: సెప్టెంబర్ 28-30 వరకు సేవలు స్తంభన
Source: Vaartha