అక్టోబర్ 15 నుంచి ₹2,000 పైన డిజిటల్ లావాదేవీలకు NPCI కొత్త MDR నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీని వినియోగదారుల నుంచి కాకుండా వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. పెట్రోల్ బంక్ యజమానులు తక్కువ మార్జిన్లతో ఇబ్బంది పడుతూ, పెద్ద మొత్తాలకు UPI నిరాకరించే ఆలోచనలో ఉన్నారు. దీంతో పండగ సీజన్లో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
₹2,000 దాటిన UPI చెల్లింపులపై కొత్త MDR నిబంధనలు
Source: telugutimes.net