రియాద్లోని సున్నిత ప్రాంతాలపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పశ్చిమాసియాకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. సౌదీ రక్షణ వ్యవస్థ క్షిపణిని అడ్డుకోగా, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణ అంతరాయాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రణాళికలను పునఃపరిశీలించాలని, అప్రమత్తంగా ఉండాలని అమెరికా పౌరులకు సూచించింది.
హౌతీ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాపై అమెరికా ట్రావెల్ అడ్వైజరీ
Source: Vaartha