బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ చేసినన్ని యాగాలు దేశంలో ఎవరూ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి హక్కులను నిర్లక్ష్యం చేస్తోందని, పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపడంలో విఫలమైందని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు.
కేసీఆర్ చేసినన్ని యాగాలు ఎవరూ చేయలేదన్న కేటీఆర్
Source: Vaartha