ఉత్తరప్రదేశ్లో డేటింగ్ యాప్లో అందమైన ఫోటోలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి పురుషులను ఆకర్షించిన పల్లవి సింగ్, వారి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ రూ.6 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. పోలీసులు ఆమె అరెస్టుకు చర్యలు చేపట్టారు.
డేటింగ్ యాప్ మోసం: రూ.6 కోట్లు వసూలు చేసిన మహిళ అరెస్ట్
Source: Vaartha