ఏపీలో ఆగస్టు 15 నుంచి పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్

ఏపీలో ఆగస్టు 15 నుంచి పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి 'పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. యువత భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి ఈ మాస్ మూవ్‌మెంట్ రూపొందించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా రూ. 3,409.35 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies