ఐఆర్సీటీసీ రిజర్వేషన్ వ్యవస్థ ఆధునీకరణ

ఐఆర్సీటీసీ రిజర్వేషన్ వ్యవస్థ ఆధునీకరణ

భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సుమారు 40 ఏళ్ల చరిత్ర కలిగిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)ను ఐఆర్సీటీసీ పూర్తిగా ఆధునీకరించింది. కొత్త వ్యవస్థలో నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎన్క్వైరీ హ్యాండ్లింగ్ సామర్థ్యం నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. తత్కాల్ సమయాల్లో వెబ్సైట్ హ్యాంగ్ అయ్యే సమస్య తొలగిపోయింది.

Source: Vaartha

More in Technology

Read the live feed on ZapIndies