విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జేపీసీలో 31 మంది ఎంపీలు ఉంటారు. బిల్లు అమలు జేపీసీ నివేదిక వరకు వాయిదా పడింది.
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు జేపీసీకి
Source: Vaartha