శరీరంలో ద్రవ సమతుల్యత, కండరాలు, నరాల పనితీరుకు పొటాషియం అవసరం. అవకాడో, చిలగడదుంప, పెరుగు, పాలకూర, అరటిపండ్లు వంటి ఆహారాలను రోజువారీ డైట్లో చేర్చుకోవచ్చు. కిడ్నీ సమస్యలున్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి.
పొటాషియం అధికంగా అందించే 5 ఆహారాలు
Source: Zee Telugu News