రవితేజ నటించిన ‘ఇరుముడి’ ట్రైలర్ను భీమవరంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ఈ చిత్రంలో మూడు పొరలు ఉన్నాయని, తండ్రీ-కూతురి బంధం, అయ్యప్ప భక్తుల ఇరుముడి, క్రైమ్ మిస్టరీ చుట్టూ కథ నడుస్తుందని వివరించారు. నిర్మాత మైత్రి రవి ప్రభాస్ తమ చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు.
ఇరుముడి ట్రైలర్ లాంచ్లో ప్రభాస్ శుభాకాంక్షలు
Source: Gulte Telugu