దివంగత నటుడు ఉదయ్ కిరణ్ సరసన 'గుండె ఝల్లుమంది'లో నటించిన బాలీవుడ్ బ్యూటీ అదితీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తోంది. పెళ్లి తర్వాత పంజాబీ సినిమాలు, టీవీ షోలకే పరిమితమైంది. భర్త సర్వర్ ఆహుజా బిజినెస్ పనులు కూడా చూసుకుంటోంది.
ఉదయ్ కిరణ్ హీరోయిన్ అదితీ శర్మ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
Source: TV9 Telugu