విపక్షాల నిరసనల మధ్య ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు-2026ను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపే ప్రతిపాదనకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ కమిటీలో 31 మంది సభ్యులు ఉండనున్నారు. బిల్లు మైనారిటీలను టార్గెట్ చేస్తుందన్న విపక్ష ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. కమిటీ నివేదికను 2026 శీతాకాల సమావేశాల్లో సమర్పించాల్సి ఉంటుంది.
ఎఫ్సీఆర్ఏ బిల్లు జేపీసీకి; లోక్సభ ఆమోదం
Source: Mana Telangana