ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో రెండు స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్వార్టర్లను ప్రారంభించనున్నారు. బకింగ్హామ్ కెనాల్పై 110 మీటర్లు, కొండవీటి వాగుపై 280 మీటర్ల పొడవున్న ఈ వంతెనలు రాజధాని రవాణాకు ఊతమివ్వనున్నాయి. 21.77 కి.మీ. సీడ్ యాక్సెస్ రోడ్డు విజయవాడ, మంగళగిరి నుంచి అమరావతికి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
అమరావతిలో నేడు రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం
Source: News18 Telugu