తెలంగాణలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి

తెలంగాణలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి

తెలంగాణలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియలో 3.38 కోట్ల మంది ఓటర్లలో 78.3 శాతం మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. 73 లక్షల మంది ఓటర్ల వివరాలు గల్లంతు కాగా, 6.73 లక్షల మంది డబుల్ ఎంట్రీలుగా గుర్తించారు. ఈ ప్రక్రియలో 21.7 శాతం మంది ఓటర్లను తొలగించారు. ఆగస్టు 30లోపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies