అమరావతి భూ సేకరణపై సుప్రీంకోర్టులో నాయుడికి ఊరట

అమరావతి భూ సేకరణపై సుప్రీంకోర్టులో నాయుడికి ఊరట

అమరావతి భూ సేకరణ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. మాజీ ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ తీర్పుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెద్ద ఊరట లభించింది.

Source: Gulte Telugu

More in Politics

Read the live feed on ZapIndies