పాకిస్థాన్ బెదిరింపులకు దీటైన సమాధానంగా 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని ఇప్పటికే నిలిపివేసింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ప్రధాని హామీ అమలు కావాలని, రాజకీయ హింసను ఖండించారు.
సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్
Source: Vaartha