సెప్టెంబరులో భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు

సెప్టెంబరులో భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సెప్టెంబరులో భారత్ పర్యటనకు రానున్నారు. ఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రతపై చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies