ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. కర్నూలు, విజయవాడ, అమరావతి నగరాలను హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల మాదిరిగా అభివృద్ధి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ విభేదాలకు అతీతంగా యువత ఉపాధి సమస్యపై దృష్టి సారించారు.
లోకేశ్: రాష్ట్రంలోనే ఉద్యోగాలు, ప్రాంతీయ రాజకీయాలకు తావు లేదు
Source: Gulte Telugu