స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రసంగించారు. టాప్-5 బ్యాంకులు, ఫార్మాలో భారత్కు చోటు కల్పించాలని లక్ష్యంగా పెట్టారు. ఫార్చ్యూన్ 500లో 50 భారతీయ కంపెనీలకు చోటు కల్పించాలని ఆశయం. తయారీ, సెమీకండక్టర్లు, అణుశక్తిలో పెట్టుబడులు పెంచుతామని ప్రకటించారు.
ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ఆర్థిక లక్ష్యాలు
Source: telugutimes.net