శ్రీలంకతో గాలే టెస్టులో దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి, నంబర్-3 స్థానంలో లంక గడ్డపై అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. పుజారా (153) రికార్డును అధిగమించిన అతను, సచిన్, సెహ్వాగ్, ధావన్, పుజారాల సరసన నిలిచాడు. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో వచ్చిన అతను, టీమిండియాను 350 దాటించాడు.
పడిక్కల్ 167 పరుగులతో చెలరేగి పుజారా రికార్డు బ్రేక్
Source: V6 News