తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22-ఏ జాబితాలో ఆస్తులను చేర్చడంలో అధికారుల నుంచి జరిగిన తప్పిదాలకు క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి 750 దరఖాస్తులు వచ్చాయని, నిజమైన ప్రైవేట్ ఆస్తులను త్వరలో జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. చట్టబద్ధమైన పత్రాలున్న యజమానులు ఆందోళన చెందొద్దని సూచించారు.
22-ఏ జాబితాపై మంత్రి పొంగులేటి క్షమాపణ
Source: Gulte Telugu