శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ 178 పరుగుల ఆధిక్యం సాధించింది. గాలేలో విజయానికి రెండో ఇన్నింగ్స్లో 250 పరుగులు చేస్తే సరిపోతుందని లెక్కలు చెబుతున్నాయి. గతంలో 2022లో పాకిస్థాన్ 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
టీమిండియా విజయానికి 250 పరుగుల టార్గెట్
Source: TV9 Telugu