నర్సాపూర్ మండలంలోని కాగజ్మద్దూర్ గ్రామంలో ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో తక్కువ నీటితో పండే రాగి, జొన్న, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. నీటి పొదుపు, దశలవారీ విత్తనాలు వేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
ఎల్నినో ప్రభావం: ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు సూచనలు
Source: HMTV