తెలంగాణ హైకోర్టు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటా కల్పించాలని ఆదేశించింది. జీవో 150ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ల ధర్మాసనం తీర్పు వెలువరించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు స్థానిక కోటా కల్పించాలని హైకోర్టు ఆదేశం
Source: Mana Telangana