పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 5-3 తేడాతో ఓడించి రెండో రౌండ్కు చేరుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ చేశారు. ఓటమితో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
హాకీ ప్రపంచకప్లో భారత్కు విజయం, పాకిస్థాన్ నిష్క్రమణ
Source: Zee Telugu News