వాయు కాలుష్యానికి రాష్ట్రాల సరిహద్దులు అడ్డుకావని CSTEP అధ్యయనాలు వెల్లడించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 38-65 శాతం కాలుష్యం స్థానికంగానే ఉత్పత్తవుతోంది. తెలంగాణలో స్థానిక వాటా 38 శాతం కాగా, కేరళలో 65 శాతంగా ఉంది. సమష్టి చర్యల కోసం ఎయిర్షెడ్ ఆధారిత విధానం, ప్రత్యేక సంస్థ ఏర్పాటును సిఫార్సు చేసింది.
వాయు కాలుష్యానికి సరిహద్దులు అడ్డుకావని CSTEP అధ్యయనం వెల్లడి
Source: Asianet Telugu