ఏపీలో రూ.2.73 లక్షల కోట్ల రిలయన్స్ పెట్టుబడికి ఆమోదం

ఏపీలో రూ.2.73 లక్షల కోట్ల రిలయన్స్ పెట్టుబడికి ఆమోదం

ఏలూరు జిల్లాలో దేశ తొలి సమీకృత భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) కాంప్లెక్స్ ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడికి ప్రతిపాదించింది. చింతలపూడి, రెచర్ల బొగ్గు బ్లాకుల్లో మూడు దశల్లో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 3,000-5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించవచ్చని అంచనా.

Source: Webdunia Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies