తెలంగాణ మంత్రి కొండ సురేఖ తన కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, తన రాజకీయ వైఖరికి సంబంధం లేదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. కుటుంబ సభ్యుల వ్యాఖ్యలకు ఒకరిని బాధ్యులను చేయడం సహజ న్యాయానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. కమిటీ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు.
సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మంత్రి
Source: Great Andhra