జంతర్ మంతర్ ఆందోళనలతో జెన్జీకి దూరమైన బీజేపీ, వారిని చేరువ చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగంలో కోటి మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ, ఉచిత ఆన్లైన్ కోచింగ్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 2 నుంచి 'బ్యాంకింగ్ ఫర్ యూత్' క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. యువతపై కేసుల్లేవని సుప్రీంకోర్టులో కేంద్రం స్పష్టం చేసింది.
జెన్జీని ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు
Source: NTV Telugu