శ్రావణమాసంలో రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి, పూజా మందిరంలో ముగ్గు వేసి, కలశం ఏర్పాటు చేయాలి. ముందుగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారిని అవాహన చేసి, పసుపు, కుంకుమ, పూలు, నైవేద్యం సమర్పించాలి. వ్రత కథ చదివి, ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి.
వరలక్ష్మి వ్రతం రేపు.. పూజా విధానం ఇదే
Source: Zee Telugu News