నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు మహిళా రిజర్వేషన్ చట్టాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇటీవల సౌత్ జోన్ కౌన్సిల్ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా దక్షిణాది ముఖ్యమంత్రులతో చర్చించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మద్దతు ఇవ్వగా, తెలంగాణ, కర్ణాటక, కేరళ వ్యతిరేకిస్తున్నాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం యోచన
Source: Vaartha