భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది. తొలి టెస్టులో 165 పరుగుల విజయంతో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఐదు రోజులూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం తక్కువగా ఉండగా, ఆటకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
కొలంబో టెస్టుకు వర్షం ముప్పు, భారత్ సిరీస్ కైవసం చేసుకునే అవకాశం
Source: NTV Telugu