కోనసీమ జిల్లాలో ఆగస్టు 24న పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. సేవల నాణ్యత మెరుగుదల కోసం అన్ని కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు 1100, మీకోసం వెబ్సైట్, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
కోనసీమలో ఆగస్టు 24న పీజీఆర్ఎస్ కార్యక్రమం
Source: HMTV