ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలకు ప్రత్యేక అల్పాహార విందు ఇచ్చారు. ప్రతిపక్షాల గందరగోళం, నిరసనల కారణంగా కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం దక్కకపోవడంపై చర్చించారు. ముఖ్యంగా టీఎంసీ నుంచి ఎన్సీపీఐలో చేరిన 20 మంది, శివసేనలో షిండే వర్గంలో చేరిన 6 మంది ఎంపీలతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందరికీ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
రెబల్ ఎంపీలకు మోదీ భరోసా
Source: Vaartha