తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్తో పాటు బీసీ సాధికారతను జోడించి డ్యూయల్ ఇంజిన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కేసీఆర్ తరహాలో ఢిల్లీలో భారీ ర్యాలీలతో జాతీయ దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. అయితే బీసీలను తనవైపు తిప్పుకోవడం సవాల్గా మారింది.
బీసీ ఓటు బ్యాంకుతో కవిత కొత్త రాజకీయ వ్యూహం
Source: ABP Desam