బంగారం ధరలు మళ్లీ పెరుగుదల.. వెండి స్థిరం

బంగారం ధరలు మళ్లీ పెరుగుదల.. వెండి స్థిరం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు గత 2-3 రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఆగస్ట్ 8న 22 క్యారెట్ల బంగారం తులం రూ. 1,37,400కి చేరగా, 24 క్యారెట్లు రూ. 1,49,890 వద్ద ఉంది. వెండి ధర మాత్రం కేజీ రూ. 2.50 లక్షల వద్ద స్థిరంగా ఉంది.

Source: Samayam Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies