ఆగస్టు 8న శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాడ మాసంలో మేషం, మిథునం, కుంభం రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. కొత్త పనులు ప్రారంభిస్తే ధననష్టం జరిగే అవకాశం ఉంది. కర్కాటకం, సింహం, మీనం రాశుల వారికి శుభకరంగా ఉంటుంది.
ఈ రాశుల వారు కొత్త పనులు మొదలుపెడితే ధననష్టం తప్పదు
Source: Zee Telugu News