అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన 19వ ఆటా మహాసభలు ఘనంగా ముగిశాయి. ప్రపంచవ్యాప్త తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ మహాసభ లక్ష్యం. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమెరికాలో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు
Source: TV9 Telugu